Exclusive

Publication

Byline

Rythu Bharosa : అన్నదాతలకు శుభవార్త.. మార్చి 22న రైతు భరోసా నిధులు విడుదల

భారతదేశం, మార్చి 16 -- రైతులకు పెట్టుబడి సహాయం అందించే పథకమైన 'రైతు భరోసా' కింద, రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే తేదీలను ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 22న, ఒక ఎకరం భూమి కలిగిన 70 లక్షల మంది ర... Read More


Hyderabad Regional Ring Rail : హైదరాబాద్ రీజినల్ రింగ్ రైలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్

భారతదేశం, మార్చి 16 -- హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదిత రీజినల్ రింగ్ రైలు కోసం కేంద్ర ప్రభుత్వం సర్వేకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, సమీప జిల్లాల మధ్య కన... Read More


Musi Riverfront : రూ.7,000 కోట్లతో మూసీ రివర్‌ఫ్రంట్ ఫేజ్ Iలో 9 కొత్త వంతెనలు, 3 బ్యారేజీలు

భారతదేశం, మార్చి 15 -- మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నదిపై తొమ్మిది వంతెనలను నిర్మిస్తుంది. ఇప్పటికే ఉన్న ఐదు వంతెనలను అప్‌గ్రేడ్ చేస్తుంది. అలాగే ప్రణాళిక ఫేజ్‌ 1లో భాగంగా మూడు నీటి నిలుప... Read More


మెుయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరుగురికి పాజిటివ్.. ఇందులో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా

భారతదేశం, మార్చి 15 -- తెలంగాణలోని మెయినాబాద్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. పాజిటివ్ వచ్చిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీ... Read More


మూసీ ప్రతిపాదిత ప్రాజెక్టు వెంట ఉన్న 10 వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు : సీఎం రేవంత్

భారతదేశం, మార్చి 14 -- భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ ప... Read More


ఇదేందయ్యా ఇది.. తెలంగాణలో ఒక్క రోజే 2 లక్షల 30 వేలకు పైగా డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ

భారతదేశం, మార్చి 14 -- తెలంగాణలో ఎల్పీజీపై సంక్షోభం నెలకొంది. కమర్షియల్ సిలిండర్లే కాదు.. గృహ వినియోగ సిలిండర్ల మీద జనాల్లో ఆందోళన ఉంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు.. సాధారణ రోజువారీ సగట... Read More